HYderabad news

డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం..

By areseenews             31 Jan 2022

డ్రగ్స్ సరఫరా చేసే పబ్ యజమానులపై కఠిన చర్యలు.

minister Srinivas Goud

January 31 2022

డ్రగ్స్ సరఫరాను అరి కట్టాలంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎక్సైజ్ అండ్  ప్రొహిబిషన్ శాఖ అప్రమత్తమైంది  డ్రగ్స్  సరఫరా చేస్తున్న నైజీరియన్ తో పాటు విదేశీయులను పట్టుకొని వారి వారి దేశాలకు పంపించాలని.. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమవారం నగరంలో పబ్బుల యజమానులతో సమావేశం నిర్వహించారు.